Monday, November 24, 2008

ముఖ్యమంత్రి గారికి


వై యస్ రాజశెఖర రెడ్డి గారికి :గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక సూటి ప్రశ్న ఆర్యా మీరు తలపెట్టిన కార్యకమలు, అమలు చెసిన మరియు ప్రకటించిన పధకాలు ఒక్కటి రెండు కావు . ఐతే ఈ పధకాల ద్వార ప్రజలకు జరిగే మేలు ఎంత అన్నది కొంత మేరకు ప్రశ్న గానే ఉంటోంది. ఎందుకు అంటారా, అయ్యా మీ పధకాలు అన్నీ చాలా మంచివి అందులొ ఏ మాత్రం అనుమానం లెధు.ఐతే ఈ పధకాల ద్వార దీర్ఘకాలంలొ ప్రజలకు జరిగే మేలు ఎంటి ? వీటి సహాయం తో మనిషి స్వయం సమృద్ధి ఎలా సాధించగలడు ? అసలు సగటు మానవుని ఆర్దిక స్తితులను ఈ పధకాలు ఏ విధం ఎలమార్చగలదు ? ఈ పధకాలకు డబ్బు ఎక్కడ నుంది తెస్థారు ? ఇప్పటి వరకు అమలు చెసిన పధకాలు ఏవి ? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ? ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే ! మరికొన్నిటిని కలుపుకుని రేపు మల్లీ కలుద్ధాం.శుభరాత్రి

No comments: